Saturday, March 10, 2018

ఒక అంతర్ముఖుని బహుముఖ రూపాలు


పాఠకుడిగా ఒక కథను చదవడమంటే ఆ రచయిత వెంట ప్రయాణించడం లాంటిది. రచయిత చెప్పాలనుకున్న వస్తువు, విషయం, ముగింపు, గమ్యం అయితే, కథని నిర్మించే తీరు, చెప్పే పధ్ధతి ప్రయాణంలాంటిది. అందుకే ఒకే విషయం మీద ఎన్ని కథలు చదివినా మన అనుభూతిలో తేడాలుంటాయి. దాన్ని శిల్పమన్నా, శైలి అన్నా, అది పాఠకుడి ప్రయాణాన్ని మనోరంజకం చేయడమే దాని ఉద్దేశం.
పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు.

(పూర్తి పాఠం దిగువ లింకులో)


http://eemaata.com/em/issues/201712/14495.html

No comments:

Post a Comment